మానవాళి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బోధనల ప్రకారం నీతివంతమైన జీవితం జీవించుటకు గల కారణమనగా దేవుడు వాగ్ధానం చేసిన నిత్య పరలోక రాజ్యంలో నిత్య సంతోషంగా ఉండుట.
అందుకనే అపొస్తలుడైన పౌలు తాను విశ్వాసము యొక్క లక్ష్యమైన— ఆత్మల యొక్క రక్షణ కొరకు పరుగెత్తానని చెప్పాడు.
మన విశ్వాసపు లక్ష్యమైన, మన ఆత్మల యొక్క రక్షణ వద్దకు మనలను నడిపించుటకు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి రెండవసారి శరీరధారిగా వచ్చారు మరియు క్రీ.శ. 325లో కొట్టివేయబడిన క్రొత్త నిబంధన పస్కాను పునరుద్ధరించారు.
పస్కా లేకుండా దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించనేరదనే బోధనను వెంబడిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘ సభ్యులు పస్కాను పరిశుద్ధంగా ఆచరిస్తారు.
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును . . . అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. 1 పేతురు 1:7-9
ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. 1 యోహాను 5:11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం