తాల్ముడ్లో, ఒక కుమారుడు తన తండ్రి వీలునామాలో ఉన్న రహస్యాన్ని గ్రహించి, తన తండ్రి ఆస్తికి
వారసుడిగా మారటం గురించిన ఒక కథ ఉంది. మానవజాతి మహిమగల పరలోక రాజ్యాన్ని
స్వతంత్రించుకొనుటకు, వారు పరిశుద్ధగ్రంథంలోని 66 పుస్తకాలలో ఉన్న
క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారి మరియు తల్లియైన దేవుని వాక్యములను గ్రహించవలెను.
ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరంలో ఒక రోజు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలడు.
ఈ దినమో ప్రాయశ్చిత్తార్థ దినము. యేసు చనిపోయినప్పుడు, పరిశుద్ధ ఆలయం యొక్క తెర చిరిగిపోయింది
మరియు అతి పరిశుద్ధ స్థలానికి గల మార్గం తెరవబడెను.
ఇప్పటి నుండి, మానవజాతి తాము పరలోకంలో చేసిన మరణ పాపాన్ని విడిచిపెట్టు మేకగా సూచించబడిన
సాతానుకు అప్పగించబడవలెను. మరియు నిత్య ప్రాయశ్చిత్తం చేపట్టుటకు, వారు అతి పరిశుద్ధ స్థలము యొక్క
నిజరూపమైన తల్లియైన దేవుని వద్దకు రావలెను.
యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను . . .
మత్తయి 27:50-51
దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు
ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
ప్రకటన 21:22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం