విజ్ఞాన శాస్త్రము అభివృద్ధి చెందినందున, మానవాళి భూమి శూన్యంపై వేలాడటం, సూర్యుని యొక్క విప్లవం, భూమి యొక్క లోపలి నిర్మాణం మరియు నీటి చక్రం వంటి శాస్త్రీయ వాస్తవాలను కనుగొన్నారు.
ఏమైనా, పరిశుద్ధగ్రంథము ఈ విషయాలను 3,500 సంవత్సరాల క్రితం ముందే నమోదు చేసింది.
ఎందుకనగా పరిశుద్ధగ్రంథమనునది భూమ్యాకాశములను మరియు వాటిలోని సమస్తమును సృష్టించిన సృష్టికర్తయైన దేవుని యొక్క నమోదు.
అయితే, తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు మానవాళికి పరిశుద్ధగ్రంథమును ఎందుకు అనుమతించారు?
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం